ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2015-16 విద్యాసంవత్సరంలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 1వ...
విజయవాడ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2015-16 విద్యాసంవత్సరంలో పీజీ మెడికల్ (డిగ్రీ/డిప్లొమా) కోర్సుల్లో ప్రవేశానికి మార్చి 1వ తేదీన కంప్యూటర్ ఆధారిత ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.బాబూలాల్ తెలిపారు. మార్చి 8వ తేదీన ఎండీఎస్ (పీజీ డెంటల్) ప్రవేశపరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు హెచ్టీటీపీ://డ బ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఓఆర్జీ, హెచ్టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ,ఇన్లలో వెబ్సైట్లో చూడొచ్చు.