డెంగీతో బాలుడు మృతి | 8 year old boy dies of dengue | Sakshi
Sakshi News home page

డెంగీతో బాలుడు మృతి

Aug 18 2017 12:10 PM | Updated on Jul 12 2019 3:02 PM

వరంగల్‌ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు.

వరంగల్: వరంగల్‌ అర్బన్ జిల్లాలో డెంగ్యూతో ఓ బాలుడు మృతిచెందాడు. ఖిలా వరంగల్ మండలం పెన్షన్‌పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉండే మట్టపెల్లి విజయ్‌, వినీతల కుమారుడు సాయిచరణ్ (8) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రితో చేర్పించగా డెంగ్యూ అని వైద్యులు తేల్చారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
 

 

Advertisement
 
Advertisement
Advertisement