న్యూఢిల్లీ: మావోయిస్టులతో సంబంధాలున్నాయనే సాకుతో ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ)తోపాటు జవహర్లాల్నెహ్రూ విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కెజీ మార్గ్లోని మహారాష్ట్ర సదన్ ఎదుట జరిగిన ఈ కార్యక్రమంలో 50 నుంచి 60 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర సదన్ రెసిడెంట్ కమిషనర్కు వారు ఓ వినతిపత్రం సమర్పించారు. సాయిబాబాను అనవసరంగా ఈ కేసులో ఇరికించారని, ఇది అక్రమ నిర్బంధమని వారు తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు మాట్లాడుతూ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా అక్రమ నిర్బంధాన్ని ఖండిస్తున్నామన్నారు.
డీయూ విద్యార్థుల నిరసన ప్రదర్శన
Published Sat, May 10 2014 10:57 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- పండ్ల తోటలకు.. 'సన్ బర్న్' ముప్పు!
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- విడాకులపై సలహా అడిగిన యువతి.. శ్రీజ పోస్ట్ వైరల్
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
Advertisement