జర్నలిస్టుపై  జైట్లీ సీరియస్‌ | arun jaitley fires on journalist | Sakshi
Sakshi News home page

జర్నలిస్టుపై  జైట్లీ సీరియస్‌

Sep 24 2017 2:30 PM | Updated on Aug 20 2018 4:55 PM

arun jaitley fires on journalist - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఓ జర్నలిస్ట్‌పై సీరియస్‌ అయ్యారు. జైట్లీ ఓ సెమినార్‌లో బుల్లెట్‌ రైలు గురించి ప్రసంగిస్తున్నారు.

జైట్లీ సీరియస్‌గా ప్రసంగిస్తున్న సమయంలో ఆయన్ని ఓ జర్నలిస్టు హిందీలో బుల్లెట్‌ ట్రైన్‌ను ఏమంటారని అడిగారు. దీనికి ఆగ్రహించిన జైట్లీ కొంతసేపు అయినా సీరియస్‌గా ఉండండి ఇలా మధ్యలో అడ్డు రావడం మంచిది కాదంటూ అతనిని మందలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement