ఢిల్లీ కేసు తర్వాతే ఆధార్‌ విచారణ: సుప్రీం | Aadhaar cases: Supreme Court likely to set up Constitution bench next ... | Sakshi
Sakshi News home page

ఢిల్లీ కేసు తర్వాతే ఆధార్‌ విచారణ: సుప్రీం

Nov 28 2017 4:49 AM | Updated on Sep 2 2018 5:18 PM

Aadhaar cases: Supreme Court likely to set up Constitution bench next ... - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో పాలనాపరమైన అధికారాల్లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం, కేంద్రానికి మధ్య తలెత్తిన వివాదాన్ని తమ రాజ్యాంగ బెంచ్‌ విచారించిన తర్వాతే సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం పిటిషన్లను విచారిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆధార్‌ కేసుల్ని రాజ్యాంగ బెంచ్‌ మాత్రమే విచారిస్తుందని సోమవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధానం తుదిగడువును వచ్చే ఏడాది మార్చి 31వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement