ప్రజాసమస్యలపై జరుగుతున్న ఉద్యమాలు, పోరాటాలపై టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్య
సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక వ్యవహారంలో దళితులు, బీసీలపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, దీనిని నిరసిస్తూ రాజకీయపార్టీలు చేస్తున్న ప్రజాస్వామిక పోరాటాలకు, సభలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదన్నారు. ప్రజాస్వామ్యం లో ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలతో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం కోసం పోరాడుతాయని ఆయన పేర్కొన్నారు.