పాడి ఆదాయం పెంచండి: చిన్నారెడ్డి
సాక్షి, హైదరాబాద్: పాడి రైతుల తలసరి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని, లీటరు పాలకు రూ.4 ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు ఎన్.పద్మావతీ రెడ్డి, సంపత్కుమార్, వంశీచంద్ రెడ్డితో కలసి మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన పోత్సాహకాన్ని వెంటనే చెల్లించే విధంగా, పాడిరైతుల తలసరి ఆదాయం పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
దళితుల సంక్షేమం ఎక్కడ?: సంపత్
సాక్షి, హైదరాబాద్: దళితులకు సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. సంక్షేమం విషయంలో అసెంబ్లీని తప్పుదోవ పట్టించేవిధంగా ప్రభుత్వం తప్పుడు లెక్కలను చూపిందన్నారు. 2012–16లో ప్రభుత్వం ఇప్పటిదాకా మార్జిన్మనీ విడుదల చేయలేదన్నారు.
నిమ్స్లో ఎమ్మెల్సీకే వైద్యం చేయలేదు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యరంగంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి విమర్శించారు. సాక్షాత్తూ హైదరాబాద్లోని నిమ్స్లో కూడా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. కాంగ్రెస్ నుంచి ఇటీవలనే టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ వైద్యం కోసం నిమ్స్కు వెళ్తే చికిత్సలు అందలేదన్నారు. చట్టసభ సభ్యునికే వైద్యం అందించలేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఎంత దుర్భరంగా ఉంటుందో అంచనా వేయవచ్చన్నారు.
కాంట్రాక్టర్లను బెదిరిస్తున్న రేవంత్రెడ్డి
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: వర్షాలకు కల్లాల్లో ధాన్యం మొలకలు వచ్చిన పరిస్థితి ఒకప్పుడు ఉండేదని, కానీ ఇప్పుడా పరిస్థితి లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, గువ్వల బాలరాజు అన్నారు. తెలంగాణ వచ్చాక రైతుల కష్టాలు గుర్తించి రూ.1,024 కోట్లతో 330 గోదాంలు నిర్మించినట్లు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో వారు మాట్లాడుతూ, టీడీపీ నేత రేవంత్ రెడ్డి సమాచార చట్టం ద్వారా వివరాలు తెలుసుకుని కాంట్రాక్టర్లను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని విమర్శించారు. ఆధారాలు లేకుండా విమర్శలు చేయొద్దని రేవంత్ను హెచ్చరించారు.
మీడియా పాయింట్
Published Tue, Dec 20 2016 2:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement