జేఎన్‌టీయూలో భారీ మార్పులు | Massive changes in JNTU | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో భారీ మార్పులు

Oct 5 2016 10:47 AM | Updated on Sep 4 2018 5:24 PM

కూక ట్‌పల్లి జేఎన్‌టీయూలో భారీగా మార్పులు చేస్తూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు.

కూక ట్‌పల్లి జేఎన్‌టీయూ పరిపాలన విభాగంలో భారీగా మార్పులు, చేర్పులు చేస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్‌గా ఉన్న ఈశ్వరప్రసాద్‌ను సుల్తాన్‌పూర్ జేఎన్‌టీయూ ప్రిన్సిపాల్‌గా నియమించారు. అడ్మిషన్స్ డెరైక్టర్‌గా మంజూర్ హుస్సేన్‌ను, ఎగ్జామినేషన్స్ కంట్రోలర్‌గా తార కల్యాణి, బిక్స్ డెరైక్టర్‌గా లక్ష్మణరావు, డీయూఎఫ్‌ఆర్‌గా చెన్నకేశవరెడ్డిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement