హయత్నగర్: చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అడ్డాగా మారిన హయత్నగర్లోని హైవే బావర్చి హోటల్ను శుక్రవారం రెవెన్యూ, పోలీసు అధికారులు సీజ్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం... హయత్నగర్లో ఉన్న హైవే బావర్చి హోటల్లో నిర్వాహకులు కొంత కాలంగా పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారంతో ఈ నెల 5న పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న నిర్వాహకులు సలీం అలియాస్ యూసఫ్తో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసి రూ.2.37 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించడంతో పాటు హోటల్పై తదుపరి చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఆర్డీఓకు లేఖ రాశారు.
దీనిపై విచారించిన ఇబ్రహింపట్నం ఆర్డీఓ గేమింగ్ యాక్ట్ ప్రకారం హోటల్ను సీజ్ చేయాలని గత బుధవారం పోలీసులను, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో ఇన్స్పెక్టర్ నరేందర్గౌడ్, ఎస్ఐలు సుధాకర్రెడ్డి, మన్మదకుమార్, నాగరాజు, వీఆర్ఓ ఫణిందర్లు శుక్రవారం హోటల్ను సీజ్ చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలను రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆయన ఆదేశాలతో హోటల్పై చర్య తీసుకున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.
'బావర్చి' హోటల్ సీజ్
Published Fri, Oct 28 2016 7:12 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తుల రద్దీ
ఉరివేసుకొని యువకుడి బలవన్మరణం
తెలంగాణను పాలించే హక్కు కాంగ్రెస్కే ఉంది
ద్వంద్వ పౌరసత్వం కల్పించేందుకు కృషి
అరచేతిలో ఎన్నికల సమాచారం
ఈవీఎంల కమిషనింగ్ పరిశీలన
సైడ్ ఇవ్వలేదని బస్సు డ్రైవర్పై రాయితో దాడి
టీ20 ప్రపంచకప్కు ఉగ్ర ముప్పు
ఉత్తరాఖండ్ అడవుల్లో ఆరని మంటలు.. ఐదుగురు మృతి!
వ్యాపారులు, వృత్తి నిపుణులకు.. ఫారం 3
తప్పక చదవండి
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- ఇలాగేనా మాట్లాడేది?
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement