హైదరాబాద్: ప్రతిఒక్కరూ లబ్ధి పొందే విధంగా జీఎస్టీ పన్నుల విధానం ఉందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైటెక్స్లో నిర్వహిస్తున్న హైదరాబాద్ క్రెడాయ్ ప్రాపర్టీ షోలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో నగరం అభివృద్ధి చెందుతూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందని అన్నారు. నిర్మాణ సంస్థలు ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలని సూచించారు. తెలంగాణలో ఒక శాతం వ్యాట్, నాలుగు శాతం సర్వీస్ ట్యాక్స్ కలిపి ఐదు శాతం పన్నులుండగా ఇతర రాష్ట్రాల్లో 12 శాతం చెల్లిస్తున్నట్లు తెలిపారు.
నిర్మాణరంగానికి ప్రభుత్వం చేయూతనిస్తుందని మంత్రి హామీనిచ్చారు. క్రెడాయ్ ప్యానల్ చర్చల్లో భాగంగా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఈటల సమాధానాలు ఇచ్చారు. కార్యక్రమంలో హైదరాబాద్ క్రెడాయ్ అధ్యక్షుడు రాంరెడ్డి, విశాఖ ఇండస్ట్రీస్ ఎం.డి. వివేక్ తదితరులు పాల్గొన్నారు.
జీఎస్టీతో అందరికీ లబ్ధి: ఈటల
Published Mon, Aug 15 2016 2:14 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గైటీ థియేటర్ ప్రత్యేకత ఏమిటి? బ్రిటీషర్లు ఎందుకు నిర్మించారు?
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
గంపగుత్తగా రాబట్టాలని..
No Headline
ఫలానా వారి కుమార్తెలు 30 లక్షల మంది
నూర్ బాషా కులాన్ని గుర్తించింది సీఎం జగనే
Watch Live: కోరుకొండలో సీఎం జగన్ ప్రచార సభ
నియోజకవర్గంలో జూన్ 2019 నుంచి జూన్ 2023 వరకూ వివిధ పథకాలతో లబ్ధి
రాజకీయ అపర చాణక్యుడు సుబ్బరాజు
మెట్ట రాజకీయానికి కేంద్రం జగ్గంపేట
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- MI Vs SRH: ఆల్టైమ్ రికార్డు సమం
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement