తైవాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా నమోదు అయింది.
బీజింగ్ : తైవాన్లో మంగళవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.4 గా నమోదు అయింది. ఈ మేరకు చైనా భూకంప అధ్యాయన కేంద్రం వెల్లడించింది. భూకంపం తైవాన్ తీర ప్రాంతంలో వచ్చిందని తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది.