పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్
విజయవాడ సెంట్రల్: కార్పొరేట్ గుప్పెట్లోకి మీడియా వెళ్లడంతో సమాచారాన్ని సరుకుగా మార్చేస్తున్నారని పీపుల్స్ డెమోక్రసీ సంపాదకులు ప్రకాష్ కారత్ అన్నారు. ‘ప్రజాశక్తి’ 35వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం విజయవాడలో ‘వర్తమాన పరిస్థితులు - మీడియా’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కారత్ మాట్లాడుతూ... నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక నయా ఉదారవాద ఆర్థిక విధానాలు, హిందుత్వ అజెండా తీవ్రతరం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం వ్యాపారం, రాజకీయం పెనవేసుకొని దుష్ట కూటమిగా మారిందన్నారు. నలభయ్యేళ్ల పత్రికా ప్రస్థానంలో తాను ఏనాడూ నయవంచన చేసుకోలేదని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి చెప్పారు. ప్రత్యామ్నాయ పత్రికలను ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారని తెలిపారు. మోదీభావజాలంతో పనిచేసే మీడియా ఎక్కువైందన్నారు. నేటి జర్నలిజంలో సత్యశోధన కష్టంగా మారిందని విశాలాంధ్ర పూర్వ సంపాదకులు రాఘవాచారి అన్నారు.
ప్రజాశక్తి సంపాదకులు పాటూరు రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విశాలాంధ్ర, నవతెలంగాణ సంపాదకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు, ఎస్.వీరయ్య, ప్రజాశక్తి పూర్వ సంపాదకులు తెలకపల్లి రవి, ప్రజాశక్తి సాహితీ సంస్థ చైర్మన్ వి.కృష్ణయ్య ప్రసంగించారు.
సమాచారాన్ని సరకుగా మార్చేస్తున్నారు
Published Sun, Aug 2 2015 1:53 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement