► జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి
► జిల్లాల విభజనపై ఉన్న శ్రద్ద రైతులపై ఏదీ?
► రుణమాఫీ నిధులు, ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలి
► కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ ఆందోళన
జగిత్యాల అర్బన్ : తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఒక కరీంనగర్ జిల్లాలోనే రూ.10 వేల కోట్ల పనులు జరుగుతున్నాయంటే ప్రభుత్వ పనితీరు తెలుస్తోందని వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన జగిత్యాలలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల్లోనే నీళ్లు, నిధులు, నియూమకాలపై దృష్టి పెట్టిందన్నారు. బీజేపీ నాయకులు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా.. రాష్ట్ర సర్కారు రైతులకు ఇవ్వడం లేదనడం సమంజసం కాదన్నారు. తెలంగాణకు నిధులు కావాలని ఎంపీ వినోద్కుమార్తో కలిసి బృందం వెళ్లి అడుగగా కేంద్రం పెద్దగా పట్టించుకోలేదన్నారు.
అయినప్పటికీ రాష్ట్రంలో రైతులకు పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని, రుణమాఫీని ప్రభుత్వం అందజేసిందన్నారు. హైకోర్టు విభజన కోసం న్యాయవాదులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్కుమార్, నాయకులు ముప్పాల రాంచందర్రావు, సత్యనారాయణరావు, రవీందర్రెడ్డి, దేవేందర్నాయక్, గుగ్గిళ్ల హరీశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి
Published Thu, Jun 23 2016 9:13 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement