గుట్టు చప్పుడు కాకుండా గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
గుట్టు చప్పుడు కాకుండా గుట్కాలు విక్రయిస్తున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలం మొహమ్మద్ నగర్లో పలు దుకాణాలపై దాడులు నిర్వహించిన పోలీసులు మూడు బస్తాల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని వాటిని కాల్చి వేశారు.