అంగన్‌వాడీల ర్యాలీ | ryaly in anganvaadies | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల ర్యాలీ

Aug 5 2016 12:53 AM | Updated on Jun 2 2018 8:39 PM

అంగన్‌వాడీల ర్యాలీ - Sakshi

అంగన్‌వాడీల ర్యాలీ

ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ లావణ్యకుమారి సూచించారు.

చింతపల్లి : ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సీడీపీఓ లావణ్యకుమారి సూచించారు. గురువారం మండలంలోని నెల్వలపల్లి, తీదేడు, నసర్లపల్లి గ్రామాల్లో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆయా కేంద్రాలలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు గ్రామంలో ర్యాలీ నిర్వహించి తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు దేప వెంకటమ్మ, శశికళ, అంగన్‌వాడీ టీచర్లు సరోజ, భారతి, లక్ష్మి, యాదమ్మ, సర్పంచ్‌లు సందె మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement