నెల్లూరు 'నగల' చోరీ కేసు ఛేదించిన పోలీసులు | Gold robbery gang busted in nellore city | Sakshi
Sakshi News home page

నెల్లూరు 'నగల' చోరీ కేసు ఛేదించిన పోలీసులు

Sep 3 2015 12:20 PM | Updated on Oct 20 2018 6:04 PM

నెల్లూరు నగరంలోని జయంతి జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు.

నెల్లూరు : నెల్లూరు నగరంలోని జయంతి జ్యువెలర్స్ దుకాణంలో జరిగిన దోపిడి కేసును పోలీసులు ఛేదించారు. అందుకు సంబంధించి ముగ్గురు దొంగలను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. పోలీసులు దొంగలను తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement