50కిలోల గంజాయి స్వాధీనం | Ganja seized in Prakasham | Sakshi
Sakshi News home page

50కిలోల గంజాయి స్వాధీనం

Apr 25 2016 4:33 PM | Updated on Sep 3 2017 10:43 PM

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు.

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .. రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement