ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో పోలీసులు సోమవారం మధ్యాహ్నం 50 కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు .. రాజశేఖర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.