సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు | acb rides on CRDA office at vijayawada | Sakshi
Sakshi News home page

సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Nov 16 2015 7:24 PM | Updated on Aug 17 2018 12:56 PM

విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి.

విజయవాడ: విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంపై  ఏసీబీ దాడులు కొనసాగుతున్నాయి. డ్రాఫ్ట్మెన్ సాయికుమార్ 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. దీంతో ఏసీబీ అధికారులు సీఆర్డీఏ కార్యాలయంలో దాడులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement