సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు | ACb attacks on Sub register of rajamondry | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Feb 18 2016 7:39 PM | Updated on Sep 3 2017 5:54 PM

తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిపింది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ గురువారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో కార్యాలయంలో అదనంగా ఉన్న రూ. 70 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతో పాటు కార్యాలయంలో ఉన్న ఏడుగురు బయటి వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement