సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు | ACb attacks on Sub register of rajamondry | Sakshi
Sakshi News home page

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు

Feb 18 2016 7:39 PM | Updated on Sep 3 2017 5:54 PM

తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ దాడులు జరిపింది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ గురువారం దాడులు జరిపింది. ఈ దాడుల్లో కార్యాలయంలో అదనంగా ఉన్న రూ. 70 వేల నగదును ఏసీబీ అధికారులు గుర్తించారు. దాంతో పాటు కార్యాలయంలో ఉన్న ఏడుగురు బయటి వ్యక్తులను ఏసీబీ అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement