వీడియో: చూస్తుండగానే మొబైల్‌తో పరారీ! | Thieves Snatched Mobile Phone At Kishanbagh Hyderabad | Sakshi
Sakshi News home page

వీడియో: బైక్‌పై వచ్చి మొబైల్‌ స్నాచింగ్‌

Jul 10 2020 7:00 PM | Updated on Jul 10 2020 7:25 PM

Thieves Snatched Mobile Phone At Kishanbagh Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరం‌లోని కిషన్‌బాగ్‌లో శుక్రవారం మిట్టమధ్యాహ్నం ఇద్దరు దుండగులు మొబైల్‌ ఫోన్‌ స్నాచింగ్‌కు పాల్పడ్డారు. ఈ ఘటన ఎన్‌ఎం గూడ ఆంజనేయస్వామి దేవాలయం వద్ద జరిగింది. ఒక​ వ్యక్తి మొబైల్‌ చూస్తూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంతలోనే బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు  అతని చేతిలో నుంచి మొబైల్‌ లాక్కుని క్షణాల్లో అక్కడి నుంచి పరార్యాయారు. వారిని బాధితుడు వెంబడించినప్పటికీ లాభం లేపోయింది. ఈ స్నాచింగ్‌ దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితులు గుర్తించే పనిలోపడ్డారు.
(సీఎం కేసీఆర్‌ ఆరోగ్యంపై హైకోర్టులో పిటిషన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement