న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్ సంస్థ ‘అమెజాన్’.. భారత్లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఏడు కొత్త వేర్హౌస్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 4,000 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ప్లాట్ఫామ్ను మరింత విస్తరించాలని అమెజాన్ భావిస్తోంది. ‘ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్లను కొనసాగిస్తూనే ఉంటాం’ అని అమెజాన్ ఇండియా కస్టమర్ ఫుల్ఫిల్మెంట్ వైస్ ప్రెసిడెంట్ అఖిల్ సక్సేనా తెలిపారు. తాజాగా ప్రకటించిన సెంటర్లు తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తంగా 14 కొత్త కేంద్రాల ఏర్పాటుతో తమ వేర్హౌస్/ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల సంఖ్య 41కి చేరుతుందని తెలిపారు.
అమెజాన్ ఏడు కొత్త వేర్హౌస్లు!
Published Wed, May 3 2017 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నాలుగు ముక్కలు
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
Advertisement