ఓ ఇంట్లో చోరీ : బంగారం అపహరణ | Thieves hulchul in manikonda in AndhraPradesh | Sakshi
Sakshi News home page

ఓ ఇంట్లో చోరీ : బంగారం అపహరణ

Jan 27 2016 8:21 AM | Updated on Aug 28 2018 7:30 PM

కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు.

విజయవాడ : కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం మానికొండలో మంగళవారం ఆర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని దొంగలు ఓ ఇంట్లో చోరబడి 13 కాసుల బంగారంతోపాటు రూ. లక్ష నగదు అపహరించారు. ఆ విషయాన్ని బుధవారం గుర్తించిన ఇంటి యజమానులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ఇంటికి చేరుకుని... దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement