
మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.
Jan 19 2016 11:32 AM | Updated on Aug 11 2018 6:04 PM
మదనపల్లెలోమహిళా దొంగ అరెస్ట్
చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల బ్యాగులు చోరీ చేస్తున్న మహిళను పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు.