మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు | Pydikondala Manikyalarao takes charge as Andhra Pradesh Endowment Minister | Sakshi
Sakshi News home page

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు

Jun 22 2014 9:54 AM | Updated on Sep 2 2017 9:13 AM

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాణిక్యాలరావు

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండ మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

ఆంధ్రప్రదేశ్ దేవాదాయశాఖ మంత్రిగా పైడికొండ మాణిక్యాలరావు ఆదివారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీశైలం, అన్నవరం, విజయవాడ దేవస్థానాల్లో 5 వేల మందికి అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన ఫైల్పై మాణిక్యాలరావు తొలిగా సంతకం చేశారు.

 

మాణిక్యాలరావు మాట్లాడుతూ... దేవాదాయ ఆస్తుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపడతామని తెలిపారు. అందుకోసం విశ్రాంత ఐఏఎస్ అధికారులతో ఓ కమిటీ వేయనున్నట్లు వెల్లడించారు. ప్రతి దేవాలయానికి సంబంధించిన ఆస్తులతోపాటు... దేవాలయాలకు అవుతున్న వ్యయాలను వెబ్సైట్లో పెడతామని పైడికొండల మాణిక్యాలరావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement