తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమల: తిరుమలలో బుధవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. భక్తులు 3 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 2 గంటలు సమయం పడుతోంది. కాగా, మంగళవారం 53,437 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.