ఆక్రమణల పేరిట విశాఖలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి.
విశాఖ : ఆక్రమణల పేరిట రాజకీయ కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారనే కారణంతో విశాఖలోని కామత్ హోటల్పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కొన్ని నిర్మాణాల కూల్చివేతకు అధికారులు సిద్ధం అయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.