ఏపీ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత..  | Employees Attacks To General Secretary At AP NGos House In Hyderabad | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత.. 

Jun 17 2018 6:05 PM | Updated on Mar 23 2019 9:03 PM

Employees Attacks To General Secretary At AP NGos House In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్‌జీవో హౌసింగ్‌ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్‌జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు.

అంతలోనే ఏమైందో సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జనరల్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌ రెడ్డిపై కొంతమంది దాడికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతేకాక పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

1
1/3

2
2/3

3
3/3

Advertisement
 
Advertisement
Advertisement