సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య | central bank manager murdered on wednesday | Sakshi
Sakshi News home page

సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ దారుణ హత్య

Mar 25 2015 9:30 AM | Updated on Jul 30 2018 9:16 PM

తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలో బ్యాంక్ మేనేజర్ బుధవారం ఉదయం దారుణహత్యకు గురయ్యారు.

తుని : తూర్పు గోదావరి జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలో బ్యాంక్ మేనేజర్ బుధవారం ఉదయం దారుణహత్యకు గురయ్యారు. విశాఖ ఎస్.తిమ్మాపురం సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులును గుర్తుతెలియని దుండగులు హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని తేటగుంట పంటపొలాల్లో పడవేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement