ఏసీబీ వలకు చిక్కిన ఈఈ | ACB caught EE in kurnool district | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలకు చిక్కిన ఈఈ

Mar 21 2016 5:11 PM | Updated on Aug 17 2018 12:56 PM

భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది.

కర్నూలు: భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ ఓ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవినీతి నిరోధక శాఖాధికారులకు చిక్కాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. గోస్పాడు ఈఈ రామచంద్రుడు రూ.లక్ష లంచం తీసుకుంటుండగా అధికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఆయనను ఏసీబీ అధికారులు అదుపులోకి విచారిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement