టీమిండియా పరాజయం..
విదేశీగడ్డపై టీమిండియాకు మరోసారి పరాభవం తప్పలేదు. సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా సెంచూరియన్లో జరిగిన రెండో టెస్టులో భారత్ 135 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 287 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకునేక్రమంలో 151 పరుగులకే ఆలౌటైంది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తేడాతో సఫారీలు సిరీస్ కైవసం చేసుకున్నారు. తద్వారా వరుసగా 10వ సిరీస్ గెలిచి రికార్డు నెలకొల్పాలనుకున్న కోహ్లీ సేన కల.. కలగానే మిగిలిపోయింది.
మరిన్ని వీడియోలు
గరం గరం వార్తలు
వార్తలు
సినిమా
బిజినెస్
క్రీడలు
పుడమి సాక్షిగా