ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్తో హాట్టాపిక్గా నిలిచిన టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్.. చివరి టెస్ట్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్లో సెంచరీ బాది.. ఆసీస్ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్ కీపర్గా రికార్డు సృష్టించాడు.
పంత్పై పాట.. దద్దరిల్లిన సిడ్నీ మైదానం!
Published Fri, Jan 4 2019 3:53 PM
Advertisement
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement