ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా ఏపీకి సంజీవని: సజ్జల

Published Thu, Dec 27 2018 3:44 PM

 కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సంజీవని వంటిదని వైఎస్సార్‌సీపీ అగ్రనేత సజ్జల రామకృష్ణా రెడ్డి అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, నాయకులు, కార్యకర్తలు గురువారం ఢిల్లీలో వంచనపై గర్జన పేరుతో పోరాటం చేస్తున్నారు.

Advertisement
Advertisement