ఐకేపీ ఉద్యోగులను, ఆదర్శ రైతులను ఎందుకు తొలగించారు | YSRCP Leader Gowtham Reddy Fires on Chandrababu | Sakshi
Sakshi News home page

Jun 15 2018 5:41 PM | Updated on Mar 21 2024 8:47 PM

 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల్లో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌ యూనియన్‌ నేత గౌతమ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement