ప్రత్యేక హోదా సాధన కోసం పధ్నాలుగు నెలల ముందుగానే తమ పదవులను వదులుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు
Jun 7 2018 5:43 AM | Updated on Mar 20 2024 1:47 PM
ప్రత్యేక హోదా సాధన కోసం పధ్నాలుగు నెలల ముందుగానే తమ పదవులను వదులుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలకు సెల్యూట్ చేస్తున్నానని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు