చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేదు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Mohan Reddy Speech At Giddalur Election Campaign | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు ఓట్లు అడిగే ధైర్యం లేదు: వైఎస్‌ జగన్‌

Mar 31 2019 4:47 PM | Updated on Mar 22 2024 11:30 AM

సీఎం చంద్రబాబు నాయుడుకు తన ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధిపై ఓటు అడిగే ధైర్యం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే.. రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ స్కూల్‌ కూడా ఉండదని తెలిపారు. ఇప్పటికే ఆరు వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని గుర్తుచేశారు. చంద్రబాబుకు ఓటేస్తే.. ఎల్‌కేజీకి లక్ష రూపాయలు, ఇంజనీరింగ్‌కు 5లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందన్నారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement