ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించగానే..కేసులు పెట్టారు. | YS Jagan Mohan Reddy Speaks in India Today Conclave | Sakshi
Sakshi News home page

ఓదార్పుయాత్ర చేస్తానని ప్రకటించగానే..కేసులు పెట్టారు.

Mar 2 2019 1:51 PM | Updated on Mar 22 2024 11:16 AM

‘మా నాన్న బతికి ఉన్నంతవరకు నా మీద కేసుల్లేవు. మా నాన్న చనిపోయిన తర్వాత ఓదార్పుయాత్ర చేస్తానని నేను ప్రకటించగానే.. నాపై కేసులు పెట్టారు. నా మీద కేసులు పెట్టినవారెవరో తెలుసా? టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీలు.. కాంగ్రెస్‌ పార్టీ నుంచి నేను బయటకు రాగానే.. ఆ రెండు పార్టీలు కలిసి నాపై కేసులు పెట్టాయి. మా నాన్న సంక్షేమ పాలన చూసి ఆ పార్టీ నేతలు భయపడ్డారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement