యూపీలో రైలు ప్రమాదం ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

యూపీలో రైలు ప్రమాదం ముగ్గురు మృతి

Published Fri, Nov 24 2017 10:17 AM

వాస్కోడిగామా పాట్నా ఎక్స్‌ప్రెస్‌ రైలు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బండా సమీపంలో రైలు పట్టాలు తప్పడంతో ముగ్గురు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. పట్టా విరగడంతో రైలు పట్టాలు తప్పినట్టు తెలుస్తోంది.