కేంద్రమంత్రి అనంత్‌కుమార్‌ కన్నుమూత

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు అనంత్‌కుమార్‌(59) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున రెండు గంటలకు తుదిశ్వాస విడిచారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top