ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె పోటు | TSRTC Strike:Private Buses Demands Double Charges From Passengers | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు ఆర్టీసీ సమ్మె పోటు

Oct 11 2019 7:49 AM | Updated on Mar 21 2024 11:35 AM

దసరా పండుగ నేపథ్యంలో ఊళ్లకు వెళ్లిన వారికి తిరుగు ప్రయాణం దడ పుట్టిస్తోంది. సమ్మె ప్రభావంతో ఆర్టీసీ బస్సులు గ్రామాలకు వెళ్లకపోవడంతో ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్న వారికి షాక్‌ కొడుతోంది. సాధారణ బస్సు టికెట్‌ ధర కంటే ప్రైవేటు వాహనదారులు ఎక్కువ మొత్తంలో వసూళ్లకు తెగబడటంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement