కూటమి అజెండాను ప్రచారం చేయటంలో విఫలమయ్యాం | TJS President Kodanda Ram Comments On Recent Assembly Elections Defeat In Hyderabad | Sakshi
Sakshi News home page

కూటమి అజెండాను ప్రచారం చేయటంలో విఫలమయ్యాం

Jan 1 2019 7:01 PM | Updated on Mar 21 2024 8:31 PM

లోక్‌సభకు తాను పోటీ చేసే విషయమై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని, కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్తున్నారన్న వార్త అవాస్తమని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. హైదరాబాద్‌లో కోదండరాం విలేకరులతో మాట్లాడారు. కూటమి అజెండాను డోర్‌ టు డోర్‌ ప్రచారం చేయటంలో తాము పూర్తిగా విఫలమయ్యామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement