ఫలక్‌ నుమాలో భారీ​ బందోబస్తు | Sakshi
Sakshi News home page

ఫలక్‌ నుమాలో భారీ​ బందోబస్తు

Published Sun, Nov 26 2017 7:10 PM

ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న విందును పురస్కరించుకొని ఫలక్‌నుమా ప్యాలెస్‌ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల పోలీసులు, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, గ్రే హౌండ్స్‌ బలగాలు, క్యూఆర్టీ, అమెరికా, కేంద్ర, రాష్ట్ర, నగర నిఘా సంస్థలు ప్యాలెస్‌ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement