ఉట్నూరు, ఇంద్రవెల్లిల్లో 144 సెక్షన్‌

మేడారం ఆలయ కమిటీ విషయంలో లంబాడా- కోయ గిరిజనుల మధ్య తలెత్తిన ఘర్షణ మరువకముందే ఆదిలాబాద్‌ జిల్లాలో మరో సంఘటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఉట్నూరు ఏజెన్సీలోని బేతల్‌గురలో పోరాటయోధుడు కుమ్రం భీం విగ్రహానికి అవమానం జరగడంపై ఆదివాసీలు భగ్గుమన్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top