కొల్లాపూర్ టికెట్ కోసం టీ కాంగ్రెస్ సీనియర్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. తాము చెప్పిన వారికే టికెట్ ఇవ్వాలని పాలమూరు కాంగ్రెస్ సీనియర్లు పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్లో చేరిన జగదీశ్వర్ రావుకే ఇవ్వాలని జైపాల్ రెడ్డి.. జెన్కోలో ఏడీఈగా రాజీనామా చేసిన సుధాకర్ రావుకే టికెట్ ఇవ్వాలని చిన్నారెడ్డి హైకమాండ్ను కోరారు. కాగా 2014లో కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసిన హర్షవర్ధన్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని లేదంటే ఊరుకునేది లేదని డీకే అరుణ పట్టుబట్టారు.
కాంగ్రెస్లో సీనియర్ల మధ్య టికెట్ పంచాయతీ
Oct 15 2018 10:49 AM | Updated on Mar 22 2024 10:49 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement