అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. బాబ్రీ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరించిన అపెక్స్ కోర్టు 2 : 1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు