అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు

 అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. బాబ్రీ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసేందుకు నిరాకరించిన అపెక్స్‌ కోర్టు 2 : 1 మెజారిటీతో ఈ తీర్పు వెలువరించింది

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top