ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు : చిదంబరానికి ఊరట | Supreme Court Extends Chidambarams CBI Custody | Sakshi
Sakshi News home page

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు : చిదంబరానికి ఊరట

Sep 3 2019 6:04 PM | Updated on Mar 20 2024 5:25 PM

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబర్‌ 5వరకూ సుప్రీం కోర్టు పొడిగించింది. చిదంబరంను ఇప్పుడే తీహార్‌ జైలుకు తరలించరాదని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement