వాళ్లకు టీ అందించి శభాష్‌ అనిపించుకున్నారు | Sikh Brothers Offering Tea To CAA Protests Internet Applauded | Sakshi
Sakshi News home page

వాళ్లకు టీ అందించి శభాష్‌ అనిపించుకున్నారు

Dec 17 2019 9:03 PM | Updated on Mar 20 2024 5:39 PM

‘పౌరసత్వ’ నిరసనకారులకు టీ అందించి ఇద్దరు సిక్కు సోదరులు మానవత్వం చాటుకున్నారు. పౌరసత్వం సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు ఆదివారం లాఠీచార్జి చేసిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల దౌర్జన్యకాండను నిరసిస్తూ విద్యార్థులు పెద్దఎత్తున ఇండియాగేట్‌ వద్ద సోమవారం ఆందోళన నిర్వహించారు. వేలాదిమంది మానవహారం నిర్వహించి.. తమ మొబైల్‌ టార్చ్‌లతో శాంతియుతంగా నిరసన తెలిపారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement