రాష్ట్ర ప్రభుత్వమే హిందూ ధర్మంపై దాడులకు కారణం | Saiva Kshetram Peetadhipathi Shiva Swamy Fires On State Government | Sakshi
Sakshi News home page

Jun 16 2018 6:59 PM | Updated on Mar 20 2024 3:54 PM

 హిందూ ధర్మంపై దాడులు జరుగుతున్నాయని శైవ క్షేత్రం పీఠాధిపతి శ్రీ శివస్వామిసంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వమే  దీనికి కారణమని ధ్వజమెత్తారు. మతాలు, కులాల పరంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement