కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మాకు ఎవరి మద్దతు అవసరం లేదని బీజేపీ సీనియర్ నేత సదానంద గౌడ తెలిపారు. మంగళవారం ఆయన ఫలితాల్లో బీజేపీ అధిక్యం సాధించడంపై ఆనంద వ్యక్తం చేస్తూ.. మీడియాతో మాట్లాడారు. ఫలితాల్లో ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ (112) దాటేసిందని, ఇప్పడు బీజేపీకి ఎలాంటి కూటములు అవసరం లేదని పేర్కొన్నారు.
మాకు ఎవరి పొత్తు అవసరం లేదు
May 15 2018 11:22 AM | Updated on Mar 22 2024 11:07 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement