అమరావతి నిర్మాణంపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ పుస్తకం | Pawan Kalyan To Launch IYR Krishna Rao Book | Sakshi
Sakshi News home page

అమరావతి నిర్మాణంపై మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ పుస్తకం

Apr 1 2018 1:10 PM | Updated on Mar 22 2024 11:31 AM

‘‘అమరావతి నుంచి రాజధాని మార్చాలని ఏ ఒక్కరూ అడగలేరు. చారిత్రక అవసరం రీత్యా ఏపీకి అమరావతే రాజధానిగా ఉంటుంది. అయితే అసలు రాజధాని అనేది అవసరాల దృష్ట్యా పరిపాలనకు అనుగుణంగా ఉంటే సరిపోతుందా లేక మిరుమిట్లుగొలిపే మెగా సిటీగానే ఉండాలా?’’ అని ప్రశ్నించారు మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement