నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు | Over 250 pilgrims from Karnataka stranded in Nepal | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో చిక్కుకుపోయిన భారతీయులు

Jul 3 2018 9:45 AM | Updated on Mar 21 2024 5:20 PM

కైలాస్‌–మానస సరోవరం యాత్రకు వెళ్లిన విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ, అతని సోదరుడు కోటేశ్వరరావుతో సహా దాదాపు వందమంది తెలుగువారు తుపానులో చిక్కుకున్నారు. విజయవాడ నుంచి దాదాపు నలభైమంది గత నెల 27వ తేదీన కైలాస్‌–మానస సరోవరం యాత్రకు బయలుదేరారు.

Advertisement
 
Advertisement
Advertisement